వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి సూచించారు. తక్కువ నీటితో పండించే కొర్రలు, ఉలవలు, రాగులు, జనుము తదితర పంటలను సాగు చేయాలని కోరారు.
ఆరుతడి పంటల విత్తనాలను 80 శాతం రాయితీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

