వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద వెళ్తున్న హైదరాబాద్-1 డిపో ఆర్టీసీ బస్సు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జుక్కల్ చౌరస్తా-కేంరాజ్ హైవేపై ప్రమాదానికి గురైంది. డివైడర్ను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది వరకు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

