వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్ కోట RTC డిపోలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అశోక్ , జిల్లా అధ్యక్షుడు తిరుపతి బుధవారం డిపో మేనేజర్ ను కలసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు యాజమాన్యం నిర్ణయించిన ప్రకారం కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదన్నారు. ఈ మేరకు ప్రతి నెల 10 లోపు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

