వార్తలకు తిరిగి వెళ్లండి

21వ వార్డు గ్రామసభలో SIR-2 ప్రక్రియపై నిర్వహించిన రివ్యూలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లతో కలిసి ఓటర్ల జాబితా, SIR-2 ప్రక్రియపై ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సమీక్షించారు .
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని, ప్రజలు పరిశీలించుకోవాలని సూచించారు. పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

