వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూ.7.5 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క, వినయ్ రెడ్డి లకు పాలాభిషేకం చేశారు.
Comments
Loading comments...

