వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు.
ఆర్మూర్లో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇచ్చి రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని, పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

