Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవో ను సన్మానించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 6:18 PM నాగర్ కర్నూల్General
ఆర్డీవో ను సన్మానించిన ఎమ్మెల్యే - Udayam
అచ్చంపేట రెవెన్యూ డివిజన్ నూతన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌ చలోని చబ్రను ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ సన్మానించారు. శనివారం గురుపూజోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. ఈకార్యక్రమంలో డీఈవో రమేశ్ కుమార్‌, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ గంగాపూర్‌ రాజేందర్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...