వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154 వ జయంతి వేడుకలు ఘనంగా డాక్టర్ బుల్లయ్య కాలేజీ లో గల గాంధీ సెంటర్ హాలు లో గాంధీ సెంటర్ మరియు బాలవికాస ఫౌండేషన్ సంస్థ ల సంయుక్ట ఆధ్వర్యం లో సెంటర్ అధ్యక్షులు ఆచార్య వి.బాలమోహన్ దాస్ అధ్యక్షతన జరిగింది
తొలుత ప్రకాశం పంతులు ఫోటో కు పుల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిధిగా ఎయు మాజీ వైస్ ఛాన్సెలర్ ఆచార్య నాగేశ్వర రావు పాల్గున్నారు.
Comments
Loading comments...

