వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో, ఆమ్ ఆధ్మి జిల్లా మాజీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకులు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, యువత, మహిళలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ హవా రాబోతోందని అన్నారు.
Comments
Loading comments...

