Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయం పేరుతో ఇసుక డంపింగ్

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 3:15 PM మహబూబ్‌నగర్General
ఆలయం పేరుతో ఇసుక డంపింగ్ - Udayam
మిడ్జిల్ మండలం భైరంపల్లి శివారులోని దుందుభి నది నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుకను పరశవేదీశ్వర స్వామి ఆలయ ప్రహరీ వద్ద డంపు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. రాత్రివేళ ఇసుక తరలిస్తున్నారని, డంపు చేసిన ఇసుకను సీజ్ చేయాలని జడ్చర్ల తహసీల్దార్, సీఐకి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...