వార్తలకు తిరిగి వెళ్లండి

శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్యాత్మిక చింతనతో రూ.6 లక్షల విరాళం అందించారు. శుక్రవారం సోములదొడ్డి ఇస్కాన్ ఆలయానికి మొత్తం రూ.5 లక్షలు, అనంతపురం నగరంలోని సాయిబాబా గుడికి రూ.లక్ష అందజేశారు.
ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
Comments
Loading comments...

