వార్తలకు తిరిగి వెళ్లండి

శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కొల్లాపురమ్మ ఆలయ నిర్మాణానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం రూ.1,00,000 విరాళం అందజేశారు.
అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యే సురేంద్ర బాబును శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

