Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 7:47 PM పల్నాడుGeneral
ఆలయ నిర్మాణానికి భారీ విరాళం - Udayam
నరసరావుపేట కోట బజారులో నిర్మిస్తున్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి రూ.3,00,116 విరాళం అందజేశారు. నరసరావుపేటకు చెందిన రెడ్డి నాగ వెంకట పుల్లారావు, నాగమణి దంపతులు స్వచ్ఛందంగా ఈ విరాళాన్ని బుధవారం దేవస్థాన కమిటీకి అందించారు. దాతను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.

Comments

G
Loading comments...