వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండలం వసప గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.40 లక్షలు మంజూరయ్యాయి.
నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

