Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ అభివృద్ధికి తనవంతు తోడ్పాటులో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

Follow Udayam on Google
raju Aug 30, 2026 8:10 PM నిజామాబాద్General
ఆలయ అభివృద్ధికి తనవంతు తోడ్పాటులో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ - Udayam
రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి తన వంతు తోడ్పాటున అందిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల రాఘవేంద్ర స్వామి మఠంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ధన్వంతరి ఆరాధన ఉత్సవాల్లో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడతూ శ్రీశ్రీశ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల ధన్వంతరి స్వామి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు.

Comments

G
Loading comments...