Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ అభివృద్ధి పనులకు లక్ష రూపాయలు విరాళం

Follow Udayam on Google
Mohammad Sep 10, 2026 10:54 AM అనంతపురంGeneral
ఆలయ అభివృద్ధి పనులకు లక్ష రూపాయలు విరాళం - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు గురువారం గుంతకల్లు వాసులు కమలాపురం కీర్తి రాజు లక్ష రూపాయలు చెక్కును ఆలయ ఈవో విజయ రాజుకు అందజేశారు. ఆలయంలో ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులు పేరుమీద ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామివారి తీర్థప్రసాదం శేష వస్త్రాన్ని అందజేసి ఆశీర్వదించారు. ఆలయ అర్చకులు. సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...