వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో దేశీయ ఈవీ విక్రయాలు 52.9% పెరిగి 2,98,448 యూనిట్లకు చేరాయి. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 9.5% నుంచి 12.3%కి పెరిగినట్లు ఫాడా తెలిపింది.
ఈవీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 67.05% పెరిగి 1,83,204కు చేరాయి. పీవీ, త్రిచక్ర, సీవీ విభాగాల్లోనూ విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
Comments
Loading comments...

