Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 17న ఎస్పీ ఆఫీస్ ముట్టడి

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 4:56 PM వికారాబాద్General
ఆగస్టు 17న ఎస్పీ ఆఫీస్ ముట్టడి - Udayam
చేంగోముల్ ఎస్సై భరత్‌రెడ్డి దళితుడు నర్సిములుకు చెందిన 0.30 గుంటల భూమిని ACE టైర్స్ కంపెనీ ఆక్రమించేందుకు సహకరించి, బాధితుడిపైనే అక్రమ కేసు పెట్టారని CITU, KVPS సహా పలు సంఘాలు ఆరోపించాయి. ఎస్సైని సస్పెండ్ చేయాలని, కంపెనీపై ఎస్సీ/ఎస్టీ కేసేసి, అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరులో ఆగస్టు 17న జరగబోయే ఎస్పీ ఆఫీస్ ముట్టడి పోస్టర్‌ను నేడు విడుదల చేశారు.

Comments

G
Loading comments...