వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల బతుకుల్లో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రద్ ఆరోపించారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్తగా 5 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అందించనుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

