Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమం

Follow Udayam on Google
Jaipal Aug 07, 2026 11:05 PM నాగర్ కర్నూల్General
ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమం - Udayam
తాడూరు మండల కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలపై క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఆగస్టు 10 న జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...