Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగి ఉన్న డీసీఎం గారిని వెనుక నుండి ఢీ కొట్టిన కారు - ఒకరు మృతి

Follow Udayam on Google
mulugu rajeshwsr Sep 10, 2026 1:29 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం లారీని వెనుక నుంచి ఢీ కొత్తగా సంఘటన స్థలంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ గాయాలు తగిలాయి. హైదరాబాదు నుండి నిర్మల్ వైపు వెళుతున్న డీసీఎం లారీ 44వ జాతీయ రహదారిపై ఆగి ఉండడంతో వెనుక నుండి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి నిర్మల్ జిల్లా మంజులాపూర్ కు చెందిన భోజన్నగా పోలీసులు గుర్తించారు

Comments

G
Loading comments...