వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మామిడిపల్లి 25వ వార్డులోని ఆదర్శనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేపట్టారు.
కాలనీ అధ్యక్షుడు డిష్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ గుపాల భూపెందర్, కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

