Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Follow Udayam on Google
madhu Sep 05, 2026 6:21 PM ములుగుGeneral
ఆదివాసీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - Udayam
ములుగు జిల్లా ప్రెజర్‌ బాంబు పేలుడులో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జీఎస్పీ, ఆదివాసీ సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంకటాపురం తహసీల్దార్‌ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందించారు.

Comments

G
Loading comments...