వార్తలకు తిరిగి వెళ్లండి

కర్రెగుట్టల్లో మందుపాతర పేలి మృతి చెందిన గిరిజనుడు మడకం నాగేశ్వరరావు కుటుంబానికి బీఆర్ఎస్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించింది.
ప్రభుత్వ వైఫల్యమే ప్రమాదాలకు కారణమని మండల అధ్యక్షుడు గంప రాంబాబు విమర్శించారు.
Comments
Loading comments...

