Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తులను ఆకట్టుకున్న మంచు శివలింగం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:16 AM పశ్చిమగోదావరి General
భక్తులను ఆకట్టుకున్న మంచు శివలింగం - Udayam
ఆచంట మండలంలోని కుక్కలకోటి వీధిలో ఏర్పాటు చేసిన మంచు శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం రాత్రి భక్తులు శివలింగానికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో శివలింగం వివిధ రంగుల్లో మెరిసింది. మంచుతో శివలింగం ఏర్పాటు చేశారన్న సమాచారంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...