వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి, హైదరాబాద్తో పాటు సూర్యాపేట, తాండూరులోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

