వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్లో రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మంత్రి బీ నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. కేబినెట్లో బాధ్యతలు చేపట్టిన 25 రోజులకే ఆయన వైదొలిగారు.
తనపై వచ్చిన ఆరోపణలను నాగేంద్ర ఖండిస్తూ ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఆయన రాజీనామా తమ పోరాట విజయమని బీజేపీ పేర్కొనగా, పార్టీ ప్రయోజనాల కోసమే పదవి నుంచి తప్పుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

