వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపూర్ గ్రామంలో సర్పంచ్ బద్దం సంధ్య తిరుపతి రెడ్డి గారికి ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సర్పంచ్ సంధ్య గారు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తిరంగా జెండాను ఎగరవేసి ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల ఈరోజు మనం స్వతంత్రంగా జీవిస్తున్నామని చెప్పారు ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది మరియు అంగన్వాడి ఆశ వర్కర్లు మరియు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

