వార్తలకు తిరిగి వెళ్లండి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ మాత్రం రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు చెబుతున్నారని అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం పర్యటించిన మంత్రి.. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఆధారాలతో సహా వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Comments
Loading comments...

