Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రూ.700 కోట్ల రక్షణ రంగ ప్రాజెక్టు

రేఖ దేవి Jul 23, 2026 7:21 PM హైదరాబాద్44 minutes ago
తెలంగాణలో రూ.700 కోట్ల రక్షణ రంగ ప్రాజెక్టు - Udayam Digital
తెలంగాణను ప్రధాన రక్షణ రంగ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సుమారు రూ.700 కోట్లతో కొత్త డిఫెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాల భర్తీ వంటి కార్యకలాపాలకు ఈ యూనిట్ సేవలందించనుంది. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఈ ప్రాజెక్టులో వినియోగించనున్నారు.

Comments

G
Loading comments...