Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం భారత్‌లోనే

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Jul 29, 2026 11:30 AM అల్ ఇండియా జాతీయ
ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం భారత్‌లోనే - Udayam Digital
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా దేశంలో పులుల సంఖ్య వివరాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,500 నుంచి 5,700 పులులు ఉండగా, వాటిలో భారత్‌లోనే దాదాపు 3,682 ఉన్నట్లు అంచనా. ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం భారత్‌లోనే ఉండటం గర్వకారణమని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రాల వారీగా మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 785, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్‌లో 560, ఆంధ్రప్రదేశ్‌లో 87,

Comments

G
Loading comments...