Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7.2 టన్నుల పశుగ్రాసం విత్తనాల పంపిణీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 9:22 PM పార్వతీపురం మన్యంGeneral
7.2 టన్నుల పశుగ్రాసం విత్తనాల పంపిణీ - Udayam
మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 75 శాతం రాయితీపై 7.2 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడీ దినకుమార్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గురువారం సీతానగరంలో విత్తనాలు పంపిణీ చేశారు. సీతానగరం మండలంలో 400 టన్నుల పశుదాణాను రాయితీపై రైతులకు అందజేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...