Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIతో రూ.64 కోట్ల సైబర్ మోసం

రాజిత దేవి Jul 22, 2026 12:22 PM అల్ ఇండియా in about 4 hours
AIతో రూ.64 కోట్ల సైబర్ మోసం - Udayam Digital
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిగ్రామ్ సాయంతో నకిలీ యాప్స్ క్రియేట్ చేసి కోట్ల రూపాయల సైబర్ మోసాలకు పాల్పడిన ఇంటర్ డ్రాపౌట్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల షాక్య కోడింగ్‌లో ఆరితేరి ఈ నేరాలకు తెరతీశాడు. ఇతను క్రియేట్ చేసిన 121 ఫ్రాడ్ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.64.38 కోట్లు కాజేసినట్లు పోలీసులు నిర్ధారించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...