Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5వ వార్డులో నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 2:00 PM జగిత్యాలGeneral
5వ వార్డులో నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభం - Udayam
జగిత్యాల పట్టణంలోని 5వ వార్డులో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా.బోగ శ్రావణి నిత్య జనగణమన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపించడం ద్వారా యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...