Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50కిలోల మొక్కజొన్న గింజలతో గణనాథుడు

Follow Udayam on Google
B RAJESH Sep 14, 2026 8:10 PM విజయనగరంGeneral
విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని 50 కిలోల మొక్కజొన్న గింజలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వినూత్న పర్యావరణహిత గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విగ్రహం తయారీకి 50 కిలోల స్వీట్ కార్న్ వాడామని, భక్తులను ఆకట్టుకునేలా వినూత్నంగా రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...