వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణులకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేయాలని పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు సింహాచలం (సాయి) డిమాండ్ చేశారు. సోమవారం కురుపాంలో గౌరవ అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు నిరసన చేపట్టారు.
ఎన్నికల హామీని అమలు చేయాలని, పెన్షన్ ఇవ్వకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

