Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు

కిషోర్ కుమార్ Jul 21, 2026 7:23 AM అమరావతిabout 9 hours ago
500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు - Udayam Digital
గర్భిణులు, బాలింతలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు 500 అధునాతన 'తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. సీఎం చంద్రబాబు వీటి భద్రతా ప్రమాణాలు, డిజైన్లను పరిశీలించి ఆమోదించారు. ఈ వాహనాల ద్వారా ఏటా 2.75 లక్షల మంది లబ్ధి పొందుతారని అధికారులు తెలిపారు. రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం ఈ వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...