Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

500 మంది విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ

Follow Udayam on Google
I siva prasad Aug 24, 2026 5:45 PM నెల్లూరుGeneral
500 మంది విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ - Udayam
చిల్లకూరు మండలంలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 500 మందికి సైకిలను పంపిణీ చేశారు. క్రిస్ సిటీ సౌజన్యంతో వీటిని విద్యార్థులకు సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ సైకిళ్లనుపొందడం వల్ల తాము సకాలంలో పాఠశాలకు చేరుకోగలమని బస్సులు ఆటోలు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. వీటిని పంపిణీ చేయడానికి సహకరించిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...