Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 కోట్ల భూకుట్ర

రేఖ దేవి Jul 04, 2026 6:00 AM విశాఖపట్నం 0 viewsabout 2 hours ago
రూ.500 కోట్ల భూకుట్ర - Udayam Digital

Photo Gallery

రూ.500 కోట్ల భూకుట్ర - main
రూ.500 కోట్ల భూకుట్ర - gallery image
గత ప్రభుత్వ హయాంలో సింహాచలం ఆలయానికి చెందిన రూ.500 కోట్ల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అధికారులు కుట్రపన్నారు. విచారణలో ఈ అక్రమం బయటపడింది. అయితే, నిందితులైన ఇద్దరు సర్వేయర్ల తీవ్ర శిక్షను కేవలం 'మూడు ఇంక్రిమెంట్ల కోత'గా తగ్గిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర అనుమానాలు, వివాదం వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...