వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ విప్లవంతో బెంగళూరు ఐటీ రంగంలో నియామకాలు భారీగా తగ్గాయి. అనుభవజ్ఞులకే కంపెనీలు ప్రాధాన్యమిస్తుండటంతో ఫ్రెషర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నెల రోజుల్లో 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదంటూ ఓ బీటెక్ గ్రాడ్యుయేట్ రెడిట్లో పంచుకున్న ఆవేదన ప్రస్తుతం వైరల్గా మారింది.
Comments
Loading comments...

