Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 సంవత్సరాల బాటను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

Follow Udayam on Google
Jaipal Aug 26, 2026 8:41 PM నాగర్ కర్నూల్General
50 సంవత్సరాల బాటను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి - Udayam
తాడూరు మండల కేంద్రంలోని అల్లాపూర్ గ్రామంలో 50 ఎండ్ల కాలంగా రైతులకు జీవనాధారంగా ఉన్న పొలాలకు బాటను (దారిని) ఆక్రమించడాన్ని నిరసిస్తూ బాట దగ్గర సిపిఎం నిరసన రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం నాడు ​ ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ, అల్లాపూర్ గ్రామంలోని బాట దాదాపు 50 సంవత్సరాలుగా వాడుకలో ఉందన్నారు. "

Comments

G
Loading comments...