Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 మందికి పైగా మహిళలు, యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 4:48 PM రాజన్న సిరిసిల్లGeneral
50 మందికి పైగా మహిళలు, యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు - Udayam
ముస్తాబాద్ మండలం కొండాపూర్, ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామాలకు చెందిన 50 మందికి పైగా మహిళలు, యువకులు, ప్రజలు ఆదివారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...