Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

45 ఏళ్లుగా మారుమోగుతున్న పాట

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:30 AM జాతీయంGeneral
45 ఏళ్లుగా మారుమోగుతున్న పాట - Udayam
వినాయక చవితి వేడుకల్లో 'దేవా హో దేవా' పాట నలభై ఐదు సంవత్సరాలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1981లో విడుదలైన ఈ గీతానికి ఆరుగురు గాయకులు స్వరం అందించడం విశేషం.

Comments

G
Loading comments...