Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 ఏళ్ల భోగాపురం ప్రజల కల సాకారం

Follow Udayam on Google
Ram Sep 17, 2026 12:39 AM జాతీయంGeneral
40 ఏళ్ల భోగాపురం ప్రజల కల సాకారం - Udayam
భోగాపురం ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమైంది . రూ .74 లక్షలతో నిర్మించిన రైతుబజార్‌ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రారంభించారు . రైతులు పంటలను నేరుగా విక్రయించడంతో మెరుగైన ధరలు లభించడంతో పాటు ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన ధరలకు అందనున్నాయి . ఎమ్మెల్యే స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి తొలి బోణీ చేశారు .

Comments

G
Loading comments...