వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.4 కోట్లు.. మాయం చేశారు

గత వైకాపా ప్రభుత్వంలో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట రూ.4 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే బంధువుల కంపెనీ పనులు పూర్తి చేయకుండానే అడ్డగోలుగా బిల్లులు తీసుకుని పక్కదారి పట్టించింది.
ఈ నాసిరకం పనులపై లబ్ధిదారులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు మంజూరు చేసిన ఆరుగురు ఇంజనీరింగ్ అధికారులపై ప్రభుత్వం తాజాగా విచారణ ప్రారంభించింది.
Comments
Loading comments...