వార్తలకు తిరిగి వెళ్లండి

2024 ఎన్నికల వాగ్దానం మేరకు, పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలకు 34 శాతం రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులైన బీసీలకు అమలు జరపాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది.
ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షుడు రాజు గౌడ్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

