వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం కేంద్రంలోని జిఎస్ భవనంలో గురువారంనాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ,
ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు*ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

