వార్తలకు తిరిగి వెళ్లండి

2024-25 సీపీఎంటీకి సంబంధించిన పెండింగ్లో ఉన్న డెలివరీలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో వివరాలు పరిశీలించారు.
జిల్లాలో ప్రస్తుతం 95 శాతం లక్ష్యం పూర్తయిందని తెలిపారు. మిగిలిన 5 శాతం డెలివరీలను త్వరగా పూర్తి చేసి గడువులోగా అందించాలని సూచించారు.
Comments
Loading comments...

