వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చేందుకు 319 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా ఉండేందుకు ప్యానెల్ ఇయర్ నిబంధనలకు ఒకేసారి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది.
Comments
Loading comments...
