వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో సుస్థిర భూగర్భ జలాల అభివృద్ధి, నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈనెల 30న జెడ్పీ సమావేశ మందిరంలో ఒకరోజు 'టయర్-3' ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యంగా రణస్థలం, లావేరు మండలాలను ప్రత్యేక దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
